26, ఆగస్టు 2011, శుక్రవారం

నన్నయ పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వారం వారం ఒక తెలుగు పద్యం గురించి వ్రాస్తున్నాను.
ఆ శీర్షికలో ప్రచురితమైన వాటని ఇక్కడ బ్లాగు మిత్రుల కోసం ఉంచుతున్నాను.

ఇది నన్నయ గారి అవతారిక లోని పద్యం. నవ్యలో తే 20 - 7 - 2011 దీ సంచికలో ప్రచురితం. నవ్యలో వచ్చాక వీలుని బట్టి వాటిని ఈ బ్లాగులో ఉంచుతాను. తెలుగు పద్యం లేబిల్ క్రింద వాటిని మీరు చూడ వచ్చును.



2 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

బాగుందండి. మంచి పని చేస్తున్నారు. బ్లాగులో తప్పకుండా పెట్టండి. అప్పుడే మేం చదవగలం.
అభినందనలు మఱియు ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా! నీ ప్రయత్నం బహుళ ప్రయోజన కరం.
తప్పక బ్లాగ్మిత్రులకానందం కలిగించే పని చేస్తున్నావు. కొనసాగించు నీ ప్రయత్నాన్ని.
ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి