13, ఏప్రిల్ 2012, శుక్రవారం

కమనీయం బ్లాగరు కోరిన కమనీయ పద్యం



కమనీయం బ్లాగరు డా.ముద్దు వెంకట రమణారావు గారు నా అర్ధరాత్రి వరకూ అరవ చాకిరీ టపా చూసి, ( ఆటపా ఇక్కడ చూడవచ్చును) శ్రీకృష్ణ దేవరాయల వారి ఆముక్త మాల్యదలో మరో రెండు చక్కని పద్యాల గురించి ప్రస్తావించారు. వాటిలో ఒక దానిని ఇక్కడ పెడుతున్నాను. మరొకటి మరోసారి పెడతాను.
ఇది తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 31-8-2011 దీ సంచికలో ప్రచురింప బడింది.

కమనీయం బ్లాగు కోసం ఆ లింక్ ఇక్కడచూడవచ్చును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి