మాట్లాడడం సుళువే కానీ, మాట మీద నిలబడడమే కష్టం అని పోతన గారు భాగవతంలో చెప్పిన పద్యం చూడండి...
బ్రతుక వచ్చు గాక బహు
బంధనములైన
వచ్చు గాక లేమి వచ్చుగాక
!
జీవ ధనము లైన చెడు గాక
పడు గాక
మాట తిరుగ లేరు మాన ధనులు
!
కష్టాలు రానీ, దరిద్రం కలగనీ ఏమైనా కానీ
మాన ధనులు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి