పలుకే బంగారం 05
తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ
పాపహేతువేనని నన్నయ గారు ...
తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును,
సత్యము
సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.
తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ,
సత్యము
పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు
...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి