23, జూన్ 2010, బుధవారం

అచ్చులో వచ్చిన నా తొలి కథ ... బహుమతి

ఇది అచ్చులో వచ్చిన నా తొలి రచన. ఆంధ్ర ప్రభ , సచిత్ర వార పత్రిక తే 13-7-1966 దీ సంచికలో ప్రచురించ బడింది. నా తొలి రచన దాదాపు 40 సంవత్సరాల క్రిందట యిదే (జూన్) నెలలో అచ్చులో వచ్చింది.

ఈ కథ జోగ్ అనే కలం పేరుతో రాసేను. తరవాత మళ్ళీ ఆ కలం పేరుతో మరేమీ రాయ లేదు. అప్పట్లో ఆంధ్ర ప్రభ వారు నాకథకు బహుమతిగా ( Remmuniration) రూ. 25 లు పంపించారు.

ఈ కథ పడిన నాటి సంతోషం నాలో యింకా తాజాగానే ఉంది ... కాకి పిల్ల కాకికి ముద్దు కదూ?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి